Breaking News

ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం..

మంటలను అదుపు చేసిన పోలీస్ ఫైర్ సిబ్బంది.. మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి: మండలంలోని రంగాపురం గ్రామం లో ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధ మైన సంఘటన చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. ఇదే...

ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం..

మంటలను అదుపు చేసిన పోలీస్ ఫైర్ సిబ్బంది.. మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి: మండలంలోని రంగాపురం గ్రామం లో ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధ మైన సంఘటన చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. ఇదే...

రెడ్ క్రాస్ జిల్లా కమిటీ వారిచే సిపిఆర్ గురించి అవగాహన

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: బీబీనగర్ మండలంలో పరిధిలోని కొండమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెడ్ క్రాస్ జిల్లా కమిటీ వారిచే విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు సిపిఆర్ గురించి...

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు

(మన ప్రగతి న్యూస్ కరీంనగర్ జిల్లా స్టాఫర్) జనవరి-7 కరీంనగర్ జిల్లా రవాణాశాఖ మరియు ట్రాఫిక్ పోలీసుల ఉమ్మడి నిర్వహణలోరహదారులపై మితిమీరిన వేగంతో నడుస్తున్న వాహనాల తో పెద్ద మొత్తంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న...

నూతన సర్పంచుల శిక్షణకు సర్కార్ రంగం సిద్ధం!

మన ప్రగతి న్యూస్/మానకొండూరు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1222 మంది నూతన సర్పంచులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఈ నెల 19 నుండి ఫిబ్రవరి 6 వరకు...

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్..

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: పేకాట స్థావరంపై పోలీసులు దాడిచేసి పేకాట ఆడుతున్న నలుగురి ని అరెస్టు చేశారు.ఈ ఘటన శంకరపట్నం మండలం కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చోటు చేసుకుంది. ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపిన...

నేడు వేములవాడ పట్టణ పరిసరాల్లో విద్యుత్ సరఫరాఅంతరాయం!

మన ప్రగతి న్యూస్/ వేములవాడ: మహాశివరాత్రి జాతర 2026 సందర్భంగా, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిసరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు సెస్అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. హెచి,...

ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటన..

రేపు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్న వర్కింగ్ ప్రెసిడెంట్.. మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల ‌07 బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా...

పంచాయతీ కార్యదర్శి పై అవినీతి ఆరోపణ !

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండలం లో ప్రభుత్వ ఉద్యోగులు మధ్యవర్తులను పెట్టుకుని అమాయక ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తూ వేధిస్తున్నారు.మండల పరిధిలోని మొలంగుర్ గ్రామపంచాయతీ కార్యదర్శి నిదర్శనం. మొలంగూర్ ఆర్.ఎం.పి వ్యక్తిని...

ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లకు మూడు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి. సిఐటీయు డిమాండ్

మనప్రగతి న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లకు పెండింగ్లో ఉన్న మూడు నెలలు వేతనాలు వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు...

పిచ్చికుక్కల స్వైర విహారం.. పాదాచారులకు త్రీవ ఇబ్బందులు..

_ జిపి వెంటనే వీటిపై చర్య తీసుకోవాలి.. మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలోని పిచ్చికుక్కలు స్వైర విహారం రోజుకు రోజు పెరిగిపోతున్నాయి, పదుల సంఖ్యలో గుంపులు గుంపులుగా తిరుగుతున్నా...